శేరిలింగంపల్లి నిఘా
-
శేరిలింగంపల్లి బీజేపీకి దూరంగా అనుబంధ సంఘాలు, సంస్థాగత క్యాడర్
హైదరాబాద్, నిఘా 24 : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మరింతగా బలపడినట్టు కనిపిస్తుండగా, రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లిలో మాత్రం పార్టీ పరిస్థితి…
Read More » -
రాయదుర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు
శేరిలింగంపల్లి, నిఘా 24: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి అరేకపూడి గాంధీని గెలిపించాలని కోరుతూ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని…
Read More » -
గోపన్ పల్లిలో ప్రచారం నిర్వహించిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా
శేరిలింగంపల్లి, నిఘా 24: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరేకపూడి గాంధీని గెలిపించాలని కోరుతూ గచ్చిబౌలి డివిజన్…
Read More » -
ఖాజాగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, నిఘా 24 : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో బిఆర్ఎస్ అభ్యర్థి అరేకపూడి గాంధీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ…
Read More » -
హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు : కొండా విజయ్ కుమార్
శేరిలింగంపల్లి, నిఘా 24: హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్టు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తెలిపారు. శేరిలింగంపల్లి పరిధిలోని…
Read More » -
ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఆయుధం ‘ఓటుహక్కు’ : కొండా విజయ్ కుమార్
శేరిలింగంపల్లి, నిఘా24 : ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యంగం మనకు కల్పించిన హక్కు ఓటు అని హోప్ పౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తెలిపారు. ఓటుక…
Read More » -
గౌలిదొడ్డిలో బిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం
శేరిలింగంపల్లి, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్…
Read More » -
రాయదుర్గంలో హోరెత్తిన బిఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ ప్రచారం
శేరిలింగంపల్లి, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరేకపూడి గాంధీ ఆదివారం రాయదుర్గంలో ప్రచారంతో హోరెత్తించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో…
Read More » -
ఖాజాగూడలో గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం
శేరిలింగంపల్లి, నిఘా24: గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం డివిజన్ పరిధిలోని ఖాజాగూడ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. గచ్చిబౌలి…
Read More » -
ఎమ్మెల్యే గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా
శేరిలింగంపల్లి, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయి బాబా శుభాకాంక్షలు…
Read More » -
శేరిలింగంపల్లిలో వైన్ షాపుల నయా ‘బెల్టు’ దందా
హైదరాబాద్, నిఘా 24 : గుడి, బడి.. ఏదున్నా సరే…, సమయం, సందర్భం.. ఎంతైనా సరే… , వారం, వజ్రం… ఏదైనా సరే… ఇక్కడ ఎనీ టైమ్…
Read More » -
గచ్చిబౌలిలో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన రైస్ కుక్కర్ల స్వాధీనం
శేరిలింగంపల్లి, నిఘా 24 : ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు సిద్ధమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు కొత్తదారులు వెతుకుతున్నారు. గచ్చిబౌలి పరిధిలోని…
Read More » -
కేషవనగర్ స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
శేరిలింగంపల్లి, నిఘా 24 : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవనగర్ లో నిర్వహించిన…
Read More » -
గణనాథుడి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కసిరెడ్డి భాస్కరరెడ్డి
శేరిలింగంపల్లి, నిఘా 24 : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులకు బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆదివారం…
Read More »