శేరిలింగంపల్లి, నిఘా24: కూలిన శిథిలాల మధ్యే బసవతారక నగర్ బస్తీ వసూలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అకస్మాత్తుగా కట్టుబట్టలతో రోడ్డున పడిన వీరు ఎక్కడికి వెళ్లాలో తెలియక, కూలిన తమ గూడు
హైదరాబాద్, నిఘా24: హైదరాబాద్ ఐటీ కారిడార్ లంబోధరుడి లడ్డు రికార్డు సృష్టించింది. గచ్చిబౌలిలోని మై హోం భూజలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డు వేలం పాటలో 18.50 లక్షల ధర పలికింది.
శేరిలింగంపల్లి,నిఘా24: శేరిలింగంపల్లి మండల పరిధిలో పని చేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన స్థలం విషయమై శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీకి వినతి
హైదరాబాద్, నిఘా24: ఏకంగా 3నెలల పాటు కరోనా తో పోరాడి విజయం సాధించింది నగరానికి చెందిన 36ఏళ్ల మహిళ. 3నెలల క్రితం కరోనా సోకి విషమ స్థితిలో ఆసుపత్రిలో చేరిన మహిళ
హైదరాబాద్, నిఘా24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల వేలం కాసులు కురిపిస్తుంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ లోని గోల్డెన్ మైల్ లేఔట్ లో 14.91 ఎకరాలను శుక్రవారం వేలం వేయగా
హైదరాబాద్, నిఘా24: ఓవైపు చెరువు అందాలు… మరోవైపు ఎత్తైన కొండ… వీటి మధ్యలో పచ్చదనంతో నిండిన రహదారి… ఇది ఖాజాగూడలో కొత్తగా ఏర్పాటుచేసిన లింక్ రోడ్డు అందాలు. ఈమధ్యే ప్రభుత్వం అందుబాటులోకి
హైదరాబాద్,నిఘా 24: హైదరాబాద్ నగరంలో మొదటి 6లైన్ల ఫ్లైఓవర్ నగర ప్రజలకు మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లో ఇప్పటికే ఎన్నో ఫ్లైఓవర్లు అందుబాటులో ఉన్నా, 6లైన్ల విస్తీర్ణంతో ఫ్లైఓవర్
హైదరాబాద్, నిఘా24: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామి సంస్థగా ఉన్న ట్రైటాన్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో భారీ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, నిఘా24: తెలంగాణలోని జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ప్రభుత్వం కొత్త కియా కార్లను మంజూరు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాల అదనపు కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త కియా కార్నివాల్
హైదరాబాద్, నిఘా24: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని జూన్ 8న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో వైద్యం,
హైదరాబాద్, నిఘా24: వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్ హైదరాబాదులో జూన్ 6వ తేదీన అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. నగరంలోని మాదాపూర్ హైటెక్స్ లో జూన్ 6వ తేదీన ఒకే రోజు
హైదరాబాద్ : తెలంగాణలోని వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే 27 గ్రామాలతో ప్రారంభం కానుంది. మొదటగా పైలెట్ ప్రాజెక్టు కింద 27 గ్రామాల్లో భూముల డిజిటల్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శేరిలింగంపల్లి, నిఘా24: గత అయిదేళ్ల కాలంలో గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి పనులు చేపట్టామని గచ్చిబౌలి డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొమిరిశెట్టి