హైదరాబాద్, నిఘా 24: అది చూసేందుకు కేవలం మట్టి డంపింగ్ మాత్రమే… కానీ లోతుగా పరిశీలిస్తే కానీ అసలు విషయం అవగతం కాదు… నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో రాత్రికి రాత్రి గుట్టల్లా
హైదరాబాద్, నిఘా24: “ఐటి కారిడార్ కు అనుకొని ఉన్న బసవతారక నగర్. బుధవారం ఉదయం ఎప్పటిలాగే నిద్రలేచింది. పనులకు వెళ్లేందుకు పెద్దలు, బడులకు వెళ్లేందుకు పిల్లలు సిద్దమవుతున్నారు. మహిళలు వంట పనుల్లో
నిఘా, హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో 2 ఓమిక్రాన్ కేసులు నమోదు కావడం దేశ ప్రజలను కలవరపెడుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఓమిక్రాన్
హైదరాబాద్, నిఘా24 : తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి ఆలయం పున:ప్రారంభ తేదీ ఖరారయింది. మంగళవారం యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి
హైదరాబాద్, నిఘా24: ఐటీ కారిడార్ పరిధిలోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ హోస్పైస్ నూతన సెంటర్ నేడు ప్రారంభం కానుంది. ఖాజాగూడ ప్రధాన రహదారికి అనుకొని, ఔటర్ కు సమీపంలో నిర్మించిన
హైదరాబాద్, నిఘా24: కోకాపేట భూముల వేలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపించింది. గురువారం నిర్వహించిన వేలంలో కోకాపేటలోని నియో పోలీస్ భూములు అత్యధిక ధర పలికి సరికొత్త రికార్డులు నెలకొల్పాయి.
హైదరాబాద్, నిఘా24: జీవ వైవిధ్య పార్కు జీవం లేకుండా కళావిహీనంగా మారిపోయింది. నిర్వహణ గాలికి వదిలేయడంతో పార్కులో పచ్చదనం కనుమరుగు కాగా ఎండిన మొక్కలు, నిండిన చెత్తాచెదారం దర్శనమిస్తున్నాయి. బయోడైవర్సిటీ పార్కు
హైదరాబాద్, నిఘా24: మరో రెండు రోజుల్లో తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు
హైదరాబాద్, నిఘా24: ప్రియురాలిని కలిసేందుకు శత్రుదేశంలో అడుగు పెట్టి బందీగా మారిన నగర సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. 2017లో పాకిస్తాన్ అధికారులకు
హైదరాబాద్, నిఘా24: కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ బాధితులు, వారి సంబంధీకులకు అవసరమైన పూర్తి సమాచారాన్ని
శేరిలింగంపల్లి, నిఘా24: రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో గచ్చిబౌలి ఖాజాగూడకు చెందిన కొమరగౌని విపిన్ గౌడ్ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటాడు. జిల్లాస్థాయి, జాతీయస్థాయిలో నిర్వహించిన చాంపియన్ షిప్ లో
శేరిలింగంపల్లి, నిఘా24: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో ఉన్న మూడు డివిజన్ల ఎన్నికల కౌంటింగ్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. సర్కిల్
హైదరాబాద్, నిఘా24: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6గంటలకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గ్రేటర్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ
శేరిలింగంపల్లి, నిఘా24: టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ప్రచార ఆర్భాటాలు ఎక్కువ… అభివృద్ధి తక్కువ… అన్న చందంగా మారిందని గచ్చిబౌలి డివిజన్ బిజెపి అభ్యర్థి వి.