శేరిలింగంపల్లి, నిఘా 24: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన శేరిలింగంపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారులను శనివారం గచ్చిబౌలిలో ఘనంగా సన్మానించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా
గచ్చిబౌలి, నిఘా 24: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని బుధవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
గచ్చిబౌలి, నిఘా 24: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఖాజాగుడ
గచ్చిబౌలి, నిఘా 24 : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను గచ్చిబౌలి డివిజన్ పరిధిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్
గచ్చిబౌలి, నిఘా 24: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను గచ్చిబౌలి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా
గచ్చిబౌలి, నిఘా 24: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో గచ్చిబౌలి టిఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన
గచ్చిబౌలి, నిఘా 24: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గత సంవత్సర కాలంగా దాదాపు 23 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి, నిఘా24: శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో కొత్తగా ఏర్పాటు చేసిన గోదావరి కట్స్ లైవ్ నాన్ వెజ్ ఔట్ లెట్ ను శనివారం ప్రారంభించారు. మాంసాహార ఉత్పత్తులను మొత్తం ఒకే వేదిక
హైదరాబాద్, నిఘా24: నగరంలోని హైటెక్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ప్లినరీ సభకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా విచ్చేసిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్లినరీకి
శేరిలింగంపల్లి, నిఘా24: ఐటీ కారిడార్ పరిధిలో గణపయ్య లడ్డు లక్షల్లో ధర పలుకుతుంది. గోపన్ పల్లిలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డు భారీ పోటీ మధ్య 2.80లక్షల ధర పలికింది. శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి, నిఘా24: కామాంధుడి చేతిలో దారుణ హత్యకు గురైన చైత్రకు నివాళులర్పిస్తూ గోపన్ పల్లిలో ఆదివారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు, స్థానికులు పాల్గొని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి చైత్రకు
హైదరాబాద్, నిఘా24: శేరిలింగంపల్లిలో అధికార యంత్రాంగం ఆదమరిచి నిద్రపోతుంటే, కబ్జాదారులు మాత్రం కబ్జాలతో చెలరేగి పోతున్నారు. కాదేదీ కబ్జాకు అనర్హం అన్న చందంగా నిండ నీటితో కళకళలాడుతున్న చెరువులను సైతం పూడ్చి
శేరిలింగంపల్లి, నిఘా24: శేరిలింగంపల్లి మండల పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేసి వేడుకలు జరుపుకున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాలనీ సంఘాల, యువజన