హైదరాబాద్, నిఘా 24: శుక్రవారం రాత్రి అందరు విద్యార్థులతో పాటు హాస్టల్ గదిలో నిద్రపోయిన చదువుల బిడ్డ తెల్లవారేసరికి తాను చదువుతున్న తరగతి గదిలోనే విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. గౌలిదొడ్డి
హైదరాబాద్, నిఘా24 : గచ్చిబౌలి హెచ్ సీయూ రోడ్డుపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి వైపు నుంచి లింగంపల్లి వైపు వస్తున్న కారు వేగంగా దూసుకువచ్చి అడుపుతప్పింది. రహదారి
హైదరాబాద్, నిఘా 24: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఇనిస్పెక్టర్ గా ఎం. తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న తిరుపతిని రాయదుర్గం ఎస్ హెచ్
హైదరాబాద్, నిఘా24 : మణికొండలో హైటెక్ తరహాలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నగదు స్థానంలో ప్రత్యేక కాయిన్స్ తో పేకాట ఆడుతూ, ఓడిన వారు గెలిచిన వారి
హైదరాబాద్, నిఘా 24: గచ్చిబౌలిలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పక్కనే ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. కమిషనరేట్ పక్కనే, ప్రధాన
హైదరాబాద్, నిఘా24: గచ్చిబౌలిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పెళ్లి బరాత్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. బరాత్ కోసం బ్యాండ్ బృందంతో వచ్చిన బ్యాండ్ యజమాని మృతి వివాదాస్పదంగా
హైదరాబాద్, నిఘా24: సైబరాబాద్ కమిషనరేట్ కొత్త కొత్వాల్ గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజిపిగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ కమిషనర్ గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర
శేరిలింగంపల్లి, నిఘా24: గచ్చిబౌలి అంజయ్య నగర్ లో బుధవారం తెల్లవారుజామున హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న టీవీఎస్ షోరూంలో ఆటోమేటిక్ షెట్టర్ లో చుట్టుకుపోయి ఓ బాలుడు చనిపోయాడు.
శేరిలింగంపల్లి, నిఘా24: మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి గొంతు కోసి చంపిన ప్రియుడు తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు వికారాబాద్ జిల్లా బొమ్మరాజు
హైదరాబాద్, నిఘా24: గత రెండు రోజులుగా భూముల వేలంతో జోరుమీదున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఝలక్ తగిలింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం విక్రయించిన ఖానామెట్ గోల్డెన్ మైల్ లేఔట్ లోని ప్లాటు
హైదరాబాద్, నిఘా24: శవం మీద పేలాలు ఏరుకున్న సామెతను ఈ దంపతులు నిజం చేశారు. కరోనాతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతిచెందిన వారి శరీరాలపై ఉన్న బంగారు ఆభరణాలను చోరీ
శేరిలింగంపల్లి, నిఘా24: అక్రమ మార్గాన ప్రభుత్వ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్కారీ జాగా కబ్జాకు యత్నించిన ముగ్గురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. తీగలాగితే డొంక
హైదరాబాద్, నిఘా24: తలసేమియా బాధితుల సహాయార్థం గచ్చిబౌలి పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. సైబరాబాద్ కమిషనర్ విసి.సజ్జనార్ ఆదేశాల మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం